ఇవాళ apr.22nd 'Earth Day' . ఈ సందర్భంగా "పుడమితల్లికి రామయ్య పచ్చని పందిరి! " అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఎడిషన్ 'నవ్య'లో వచ్చిన ఇవాళ్టి ఆర్టికల్ "ఇక్కడ" చదవండి.
రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య గురించి చదివి పచ్చదనాన్ని చూస్తే పులకించే ప్రతి మనసూ ఆనందిస్తుంది. ఇటువంటివారున్నారా అని ఆశ్చర్యం వేస్తుంది. Hats off to this man !! ఇటువంటి గొప్ప 'మనీషి' గురించి రాసినవారికి వందనం.