సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, October 21, 2010

"పుస్తకం.నెట్"లో మరపురాని మనీషి


ఆంధ్రప్రదేశ్ లో సుప్రసిధ్ధులైన ఓ 45మంది ప్రముఖ పండితులు, కవులు, చరిత్రవేత్తలు, కళాసిధ్ధులు అయిన మహనీయుల అపురూప చిత్రాలు, వారి జీవిత విశేషాలు పొందుపరిచిన అరుదైన పుస్తకం “మరపురాని మనీషి”. తిరుమల రామచంద్ర గారు రచించిన ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో నేను రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.






1 comment:

గీతాచార్య said...

మంచి పుస్తక పరిచయం :)